KMM: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీ నీ ఏర్పాటు చేసింది. నేలకొండపల్లి మండలం నుంచి ఇద్దరు ప్రముఖులకు చోటు లభించింది. ప్రముఖ వ్యాపారవేత్త దోసపాటి శేఖర్, రాజేశ్వరపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దండా సత్యనారాయణలు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.