GDWL: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గద్వాల కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పటేల్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారిని స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.