MBNR: మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో HDYకి చెందిన ఓ సంస్థ గురువారం నిర్వహించిన ప్రాంగణ ఎంపీకలలో 9 మంది ఎంపికైనట్టు యూనివర్సిటీ ఉపసంచాలకులు జి.ఎన్.శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా వి.సీ మాట్లాడుతూ.. ఎంపికైన సంస్థలో బాధ్యతగా పనిచేసి యూనివర్సిటీ పేరు నిలబెట్టాలన్నారు. ఎంపికైన వారికి ప్రోహిబిషన్లో జీతం రూ. 1.8 లక్షలు ఉంటుందన్నారు.