ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుంకర సత్తిరాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం పండించాలనే సంకల్పంతో ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకుకూరలు, కూరగాయలను పండించడం జరుగుతుందన్నారు.