దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 899.71 పాయింట్లు లాభపడి 80015.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 285.40 పాయింట్ల లాభంతో 24765.90 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.59గా ఉంది.
Tags :