PDPL: గోదావరిఖనిలోని రామగుండం పాత మున్సిపల్ కార్యాలయంలో దావత్-ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రంజాన్ త్యాగానికి, కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.