GDWL: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. దేశం విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు.