WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఇవాళ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మహిళా కాంగ్రెస్ బలపేతానికి కష్టపడి పని చేయాలని ఎర్రబెల్లి స్వర్ణకు నరేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.