JGL: కథలాపూర్ మండలం అంబర్పేట గ్రామ రైతులు, సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులకు భూములు ఇవ్వాలని, కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి కోరారు. నిన్న కథలాపూర్ మండలం అంబర్పేటలో, సూరమ్మ ప్రాజెక్టు కాల్వ భూనిర్వాసితులతో మాట్లాడారు.. గ్రామం పరిధిలో రైతులు 73 ఎకరాలు భూమి కోల్పోతున్నారని, ప్రభుత్వం పరిహారం కింద ఎకరానికి రూ. 8 లక్షలు మంజూరు చేస్తుందని తెలిపారు.