ADB: ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో ‘సే నో టూ డ్రగ్స్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈగల్ ఫోర్స్ డీఎస్పీ భిక్షపతి మాట్లాడుతూ.. యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.