SRPT: తుంగతుర్తి మండల పరిధిలోని దేవునిగుట్టతండాలో మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో జల్ మహోత్సవ ర్యాలీ బుధవారం నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచినీటిని అందిస్తున్నట్లు సర్పంచ్ స్వాతి భాస్కర్ తెలిపారు. అనంతరం ప్రజలకు బోరు నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఆర్వో వాటర్పై టెస్టింగ్ చేసి అవగాహన కల్పించారు.