KMR: మద్నూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నేటి నుంచి శనగ కొనుగోలు చేయనున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు… ఎకరాకు ఏడు క్వింటాళ్లు. ఒక రైతు 40 క్వింటాళ్లు అమ్మకానికి పరిమితి. పంట 14 శాతం తేమ మించకూడదు. పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఏఈవో దగ్గర ధ్రువీకరణ పత్రంతో పంట అమ్మకానికి తీసుకుని రావాలని సొసైటీ అధికారులు వివరించారు.