KMR: బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, BRS పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు.