KMM: సత్తుపల్లి నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో రూ.2.75 కోట్ల అంచనాతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.