మహబూబ్నగర్ జిల్లాలో బాలాజీనగర్ కాలనీలోని ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలను కార్పొరేటర్ రమేష్ బాబు పరిశుభ్రం చేస్తున్నారు. శనివారం శ్రీరామనమి వేడుకల్లో భాగంగా ఆలయం పరిసరాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇబ్బందికరంగా ఉన్న పరిసరాలను జేసీబీ సహాయంతో శుభ్రం చేశారు.