BDK: సత్తుపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను కాంగ్రెస్ నాయకులు MD. కమల్ పాషా శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు వెంకటనారాయణ రెడ్డి, రాయల కోటేశ్వరరావు పాల్గొని పనుల తీరును పర్యవేక్షించారు. వార్డులోని ప్రధాన వీధుల్లో మురుగునీరు నిలిచిపోకుండా, త్వరితగతిన తొలగించాలని ఆదేశించారు.