WGL: HYDలోని సచివాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంగళవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాల అమలు, జిల్లాల్లో పురోగతి, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. రామకృష్ణారావు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తదితరులు హాజరయ్యారు.