MDK: దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమంలో “50 Years of Emergency- Lessons for Indian Democracy” అంశంపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.