SDPT: ములుగు మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఆర్.వీ.ఎం మెడికల్ కళాశాలలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు పోలీస్ కమిషనర్ (CP) ఎస్. రష్మీ పెరుమాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు ప్రయాణంలో తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.