నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో శుక్రవారం శ్రీ రామనవమి పర్వదినోత్సవం సందర్భంగా నిర్వహించిన సీతారామ కల్యాణోత్సవంలో TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాములు నేటి తరం యువతకు బంధాల పట్ల ఉండాల్సిన నిబద్ధతకు, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలని పేర్కొన్నారు.