ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు శనివారం DSP వహీదుద్దీన్ను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమ వివరాలను వివరించి పోలీసుల సహకారం కోరారు. అనంతరం CI ప్రేమ్ కుమార్కు భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై వినతిపత్రం సమర్పించారు. సీఐని కలిసిన వారిలో మంచ్ సభ్యులు ఉన్నారు.