JN: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Surya Ghar Muft Bijli Yojana ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీ పథకాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.