RR: బీజేపీ, RSSలను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఖండించారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను నివారించాలని తెలిపారు.