MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల అమలుపై మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న ప్రయత్నాలతో పెద్ద విజయాలు సాధించాలన్నారు.