HNK: హన్మకొండ DMHO కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కే.వేణుగోపాల్కి పదోన్నతి లభించింది. ఈ క్రమంలో ఆయన MHBD జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీ అయ్యారు. బుధవారం ఆయనకు అధికారులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. DMHO డా.అప్పయ్య, వైద్యసిబ్బంది కార్యక్రమంలో పాల్గొని వేణుగోపాల్ను శాలువాతో సత్కరించి, అభినందించారు.