KDP: కలసపాడు మండలం కొండపేటకి చెందిన పాలకొలను వెంకటరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కష్టకాలంలో పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగ ఉంటుందన్నారు.