KMR: పట్టణంలోనీ దేవునిపల్లీ PHCని DMHO రవీందర్ గౌడ్ ఇవాళ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.