MDK: తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజు పల్లి 33 బై 11 విద్యుత్తు సబ్ స్టేషన్లో మంగళవారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.