JGL: ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు సర్వాంగ సుందరంగా అలంకరించిన రథాలపై యోగానంద నరసింహ స్వామి, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రామలింగేశ్వర స్వాములను ఆశీనులుగా చేసి బలిహరణ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. దేవస్థానం నుంచి చింతామణి చెరువు కట్టగా పివబడే వరాహ తీర్థం వరకు తీసుకెళ్తారు.