పంజాబ్ సీఎం మరియం నవాజ్పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు పాక్ క్రికెటర్ నసీమ్ షా చిక్కుల్లో పడ్డాడు. తన ఖాతా హ్యాక్ అయిందని నసీమ్ వివరణ ఇచ్చినప్పటికీ, నిబంధనల ఉల్లంఘన కింద పీసీబీ అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. భద్రతా ఆంక్షల నడుమ PSL సాగుతుండగా, ఈ ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.