MHBD: జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఇఫ్తార్ విందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాజరై మాట్లాడుతూ.. రంజాన్ మాసం పవిత్రత, త్యాగం, సహనం, సేవా భావానికి ప్రతీక అని, ఉపవాస దీక్ష ద్వారా మనిషిలో నియంత్రణ, పరస్పర గౌరవం, సోదరభావం పెరుగుతాయని తెలిపారు.