TG: కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం కోయగూడానికి చెందిన నితీష్ ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అయితే ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఆరోపిస్తోంది. నితీష్ అల్లరి చేస్తున్నాడని.. ప్రిన్సిపల్ మానసిక వేధింపులకు గురిచేశాడని వాపోయింది.