WNP” రేవల్లి మండలం లోని కెనాల్ కాల్వలో పేరుకుపోయిన ముళ్ళపోదలను తొలగించే పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పర్వతాలు ముళ్లపొదలను తొలగించ కార్యక్రమం చేపట్టారు. కెనాల్ కాల్వలో చెట్లు పిచ్చి మొక్కలు భారీగా పెరిగి నీరు పారకంతో ఇబ్బందులు వస్తున్నాయని రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే స్పందించారు. నేడు పనులు ప్రారంభించేందుకు రైతుల కృతజ్ఞతలు తెలిపారు.