KMM: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి బుధవారం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం ఈ మంచి తోఫాను ప్రజలకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.