BHPL: జిల్లా కొరికిశాల గ్రామంలో నిన్న భావి పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్నTRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆదివారం సాయంత్రం మృతుడు అభిషేక్ నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో TRP జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.