HYD మహానగర వాసులు నెట్ జీరో భవనాల వైపు మళ్లుతున్నారు. చుట్టుపక్కల గ్రీనరీ పెంపుతో పాటు, పర్యావరణహిత నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నారు. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల వరకు పరిమితం చేయాలంటే నిర్మాణ రంగంలో మార్పులు అనివార్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది భవిష్యత్ తరాలకు స్థిరమైన జీవన విధానానికి దారి చూపుతుంది.