SRCL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో నిరుపేదల కల నెరవేరిందని ఏఎంసీ డైరెక్టర్ కలిపెల్లి తిరుపతిరెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో నగునూరి లతా శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.