MHBD: జిల్లా కేంద్రానికి చెందిన చెరుకు మిషన్ వీధి వ్యాపార కార్మికులు 20 మంది ఆదివారం AITUCలో చేరారు. AITUC జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై అనేకమంది కార్మికులు AITUCలో చేరుతున్నారన్నారు.