SRD: బొల్లారం మున్సిపాలిటీలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాహ్ వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.