KDP: మైదుకూరు పట్టణం మార్కెట్ యార్డ్ వద్ధ ఇవాళ ఒకవైపు పశువుల సంత నిర్వహణ జరుగుతుండగా, అదే సమయంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒకేరోజు ఒకే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో జనసంచారం అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు, ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.