WNP: శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 333వ ఆరాధనా ఉత్సవం సందర్భంగా గణపతి పూజ, యజ్ఞంతో పాటు పలు పూజా కార్యక్రమాలతో ఆలయం సందడిగా మారింది. ఇవాళ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.