పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 264/2 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2024లో ముంబై ఇండియన్స్పై సాధించిన 257/4 పరుగుల రికార్డును ఢిల్లీ ఈ మ్యాచ్తో బ్రేక్ చేసింది. అంతేకాకుండా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక టీమ్ స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం.