IPL 2026లో భాగంగా ముంబై జరిగిన మ్యాచ్లో LSG ఓటమిపాలైంది. ఈ పోరులో ఓటమికి గల కారణాలపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. మంచి ఆరంభం లభించానా.. చివరకు 10-15 పరుగులు తక్కువగా చేసినట్లు తెలిపాడు. ‘ఈ పిచ్పై 220-230 పరుగులు ఈజీగా చేయొచ్చు. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. వారిని నిందించలేం. మా జట్టుకు కాస్త అదృష్టం కూడా తోడు కావాలి’ అని చెప్పుకొచ్చాడు.