ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గింది. క్లాసెన్ (29*), నితీశ్ రెడ్డి (20*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు అనుకుల్ రాయ్ బౌలింగ్లో అనికేత్ వర్మ (1) ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.