TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టకు సీఎం రేవంత్ చేరుకున్నారు. టీజీ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్ను రైతులకు అంకితమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
Tags :