TG: పేదలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మాజీమంత్రి KTR ఆరోపించారు. ‘పేదల ఇళ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కడతారంటా. రూ.150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం కట్టాం.. గాంధీ విగ్రహానికి రూ.5 వేల కోట్లు ఎందుకు? అంబేద్కర్ను పట్టించుకోనివారు.. గాంధీకి గౌరవం ఇస్తారా. ఒక్క ఇళ్లు కూడా పడగొట్టకుండా మూసీ ప్రక్షాళన చేయాలి. ఈ సర్కార్ ఎన్నో ఇళ్లు కూలగొట్టింది’ అని అన్నారు.