AP: వైసీపీకి ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రజలు ఓట్లు వేస్తేనే అధికార, ప్రతిపక్ష హోదాలు వస్తాయి. గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు సమాన గ్రాంట్లు ఇవ్వలేదు. దీంతో అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వలేకపోయింది’ అని చంద్రబాబు వెల్లడించారు.