యమహా ఇండియా XSR155 మోడల్లో కొత్త ‘మెటాలిక్ బ్లాక్’ బైక్ను రూ.1,58,990(ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. గోల్డెన్ USD ఫోర్క్స్, రెట్రో స్టైలింగ్తో వచ్చిన ఈ వేరియంట్ మరింత ప్రీమియం లుక్ను ఇస్తోంది. అయితే, లాంచ్ అయిన 3 నెలల్లోనే కంపెనీ ధరలను పెంచింది. ప్రస్తుతం ఈ బైక్ ధరలు రంగును బట్టి రూ.1.50-1.59L మధ్య ఉన్నాయి. రెడ్ కలర్ ధర రూ.1.53 లక్షలకు చేరింది.