TG: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. MGNREGS కింద రోడ్డు నిర్మాణంపై స్టే ఇచ్చింది. మార్చి 25 వరకు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. మార్చి 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు సూచించింది.
Tags :