AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పతనం ప్రారంభమైందని అన్నారు. ‘కులాలను రెచ్చగొట్టింది మీరా?.. మేమా? అని ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దాం అని అనుకుంటున్నారు. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారన్న భ్రమ నుంచి బయటకి రావాలి’ అని పేర్కొన్నారు.